ప్రజలకు, రాష్ట్రానికి, దేశానికి పనికొచ్చే పనులు చేసేవాళ్ళను... అలాంటి పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యం. పౌరులుగా మన బాధ్యత.
వాళ్ళేం బట్టలేసుకోవాలి, వీళ్ళేం తినొద్దు... సమాజాభివృద్ధికి ఏరకంగానూ పనికిరాని ఇలాంటి విషయాలు దేశాన్ని ఇంకో వందేళ్ళు వెనక్కి తీసుకుపోతాయి. ముఖ్యంగా - మేధావులు, విద్యావంతులు అనుకున్నవాళ్ళు ఈ సున్నితమైనవిషయాన్ని, ఈ ప్రమాద ఘంటికలను గురించి ఒక్క నిమిషం ఆలోచించాలి.
ఈ ప్రపంచంలో మతం అడ్డం పెట్టుకొని పాలించిన ఏ దేశం కూడా ఇప్పటివరకు అభివృద్ధి చెందలేదు. బిచ్చమెత్తుకుంటున్నాయి. లేదా, నిరంతరం అంతర్యుద్ధాల రక్తపాతంలో బతుకుతున్నాయి.
After all, religion is a man made thing.
ఈ ప్రపంచంలో మతం అడ్డం పెట్టుకొని పాలించిన ఏ దేశం కూడా ఇప్పటివరకు అభివృద్ధి చెందలేదు. బిచ్చమెత్తుకుంటున్నాయి. లేదా, నిరంతరం అంతర్యుద్ధాల రక్తపాతంలో బతుకుతున్నాయి.
After all, religion is a man made thing.
కట్ చేస్తే -
గత కొన్ని వారాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి అవతల అసలు కంటెంట్ లేదు.
ఏం చేస్తారు?
డైవర్షన్.
అబద్ధాల వార్తలు. జనమే లేని సభలు, విమోచనోత్సవాలు.
మరోవైపు... రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణ జాతీయ సమగ్రతా వజ్రోత్సవాల్ని ఘనంగా జరుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ప్రపంచవ్యాప్తంగా పాల్గొంటున్న తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు!
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani